ఈ రోజుల్లో ఏదైనా రోగం వస్తే .. నగరంలో వెలిసిన బడా ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సిందే. ఇక ఆసుపత్రుల్లోకి అడుగు పెట్టామంటే అవసరం ఉన్నా లేకున్నా.. స్కానింగ్, బాడీ చెకప్ అని, ఈసీజీ, బ్లడ్ పరీక్షలు వంటి చేయించుకోవాలి. ఇవి తడిచి మోపెడు అవుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి వైపు చూడాల్సిన పరిస్థితి. అయితే.. అక్కడ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతున్నాయి.
తెలంగాణలోని సంగారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని జిన్నారం మండలం వావిలాల శివారులోని ఓ ఫామ్హౌస్లో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఓ ఫాంహౌస్లో ఎయిర్గన్ పేలి ఒక బాలిక మృతిచెందింది. శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకోని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జిన్నారం మండలం వావిలాల శివారులోని ఓ ఫామ్హౌస్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి కుమార్తె శాన్వి(4) ఎయిర్గన్ […]