న్యూ ఢిల్లీ- దేశంలో ప్రతిభ ఎక్కడ ఉన్నా దాన్ని గుర్తించడంలో ముందుంటారు మన ప్రధాని నరేంద్ర మోదీ. ఏ రంగంలోనైనా ప్రతిభ కనబరిచిని వారిని ప్రత్యేకంగా అభినందిస్తుంటారు ప్రధాని. మన తెలుగు యువకుడు కూడా మోదీ చేత ప్రశంసించబడ్డాడు. తిరుపతికి చెందిన యువకుడిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. తిరుపతికి చెందిన సాయిప్రణీత్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. సాయి ప్రణీత్ 7 సంవత్సరాలుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఐఎండీ […]
‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో సాయి ప్రణీత్ సేవలను మోదీ కొనియాడారు. సాయి ప్రణీత్ గత ఏడేళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నారు. ఆకస్మిక వర్షాలు పడతాయని ముందస్తుగా హెచ్చరించడంతో రైతులు తమ తమ పంట ధాన్యాలను భద్రపర్చుకుంటున్నారు. రైతులకు, ఇతర ప్రజలకు ఈ వాతావరణ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతోంది. సాయి ప్రణీత్ టాలెంట్ కు ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిదా అయ్యారు. వాతవరణ వివరాలను అందిస్తూ రైతులు, ప్రజలకు […]