ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది విహారయాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. పుణ్య క్షేత్రాలు, పర్యాటక స్థలాలను తిలకించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇందుకోసం ఎక్కువ శాతం టూరీజం బస్సుల్లో ప్రయాణాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో శ్రీ విద్యానికేతన్ ఆవరణంలో మోహన్ బాబు సాయిబాబా ఆలయం నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఆలయాన్ని చుట్టు పక్కల జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల వారు దర్శించుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు