దేశంలోని ప్రజలపై న్యాయ వ్యవస్థపై అపార నమ్మకం ఉంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు దోషులుగా నిర్ధారణై.. వారికి శిక్షలు పడే సమయానికి బాధితులకు నిజమైన న్యాయం జరగడం లేదన్న అపవాదు ఉంది.
మూమూలుగా ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఆటోలు, బస్సులు, రైళ్లు ఎక్కుతుంటాం. హడావుడి కారణంగా కొన్ని సార్లు లగేజీ, వస్తువులు, డాక్యుమెంట్లు, డబ్బు, నగలు ఉన్న బ్యాగులను ఆయా వాహనాల్లో వదిలేస్తుంటారు.