దేశంలో అత్యంత సంపన్న మహిళల జాబితాను విడుదల చేశారు. దీనిలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఛైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా తొలి స్థానంలో నిలిచారు. ఈ జాబితాను కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ – హురున్ వెల్లడించింది. 2021లో రూ.84,330 కోట్ల సంపదతో రోష్ని నాడార్కు భారత్లో అత్యంత సంపన్న మహిళ స్థానం దక్కింది. వరుసగా రెండో ఏడాది కూడా ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక ఈ జాబితాలో నాలుగో స్థానంలో తెలుగు ప్రాంతానికి చెందిన దివీస్ […]
మన సమాజంలో మహిళలు అంటే నేటికి ఎంతో చిన్న చూపు. వారు ఉద్యోగాలు చేసినా.. వ్యాపారాలు చేసి ఉన్నత శిఖరాలు చేరితే ఏదో ఓ పుల్ల విరుపు మాటే వస్తుంది తప్ప.. ప్రశంసించడానికి నోరు రాదు చాలా మందికి. అయితే ఎవరు ఎన్ని అనుకున్నా.. ఎంతలా కిందకు లాగాలని చూసినా సరే.. స్వశక్తిని నమ్ముకుని.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరిన మహిళలు ఎందరో ఉన్నారు. ఇక డబ్బు సంపాదన అంటే కేవలం మగవారు మాత్రమే అనుకునే స్థాయి […]