సాధారణంగా ఒక కాన్పులో ఒకరు లేదా ఇద్దరు శిశువులు జన్మించడం చూస్తుంటాం. అప్పుడప్పుడు ఒకే కాన్పులో ఎక్కువ మంది శిశువులు జన్మించిన సందర్భాలు ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండకపోవడం జరుగుతుంది.
ఈ మధ్యకాలంలో చాలా మంది యువతలో ఓర్పు అనేది కరువైతుంది. ప్రతి చిన్న విషయానికి మనస్తాపం చెంది దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ యువతికి ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు. మరేమైన ఇతర కారణాలు ఉన్నాయే తెలియదు. కానీ క్షణికావేశంలో నిండు జీవితాన్ని నాశనం చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. వివరాల్లోలికి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం చిన్నశిర్లాం కు చెందిన అప్పలనాయుడు కుమార్తె మజ్జి పావని. ఈమె ఏఎన్ […]