కుటుంబ వ్యాపారంలో అడుగు పెట్టాలని అనుకోలేదు. కానీ తండ్రి చనిపోవడంతో కంపెనీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. ఆ వ్యాపారం గురించి అవగాహన లేకపోయినా గానీ ఆమె అందులో కూడా రాణించి విజయం సాధించారు. ఆమె మంచు లక్ష్మి స్నేహితురాలు.
దేశంలో అత్యంత సంపన్న మహిళల జాబితాను విడుదల చేశారు. దీనిలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఛైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా తొలి స్థానంలో నిలిచారు. ఈ జాబితాను కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ – హురున్ వెల్లడించింది. 2021లో రూ.84,330 కోట్ల సంపదతో రోష్ని నాడార్కు భారత్లో అత్యంత సంపన్న మహిళ స్థానం దక్కింది. వరుసగా రెండో ఏడాది కూడా ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక ఈ జాబితాలో నాలుగో స్థానంలో తెలుగు ప్రాంతానికి చెందిన దివీస్ […]