ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాక ప్రజల్లో ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. అయితే సీఎం కుటుంబ సభ్యుల గురించి, ఆస్తిపాస్తులు, వ్యాపారాల గురించి కూడా తెలుసుకోవాలనే కోరిక సామన్య ప్రజానీకంలో ఉండటంలో తప్పు లేదు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ కంపెనీలు తాజాగా దీనిపై నివేదిక విడుదల చేశాయి. దేశంలో ఎవరు అత్యంత సంపన్న ముఖ్యమంత్రో ప్రకటించాయి.
ఈ రోజుల్లో అందరూ డబ్బు మంత్రమే జపిస్తున్నారు. జాబ్ చేసినా, వ్యాపారం చేసినా డబ్బే ప్రధానమైపోయింది. మానవతా విలువలు, ప్రేమానురాగాల కంటే డబ్బులకు ఇచ్చే ప్రాధాన్యతే ఎక్కువైపోయింది. దాదాపుగా అన్నింటికీ డబ్బే మూలం అయిపోయింది. అందుకే ‘ధనం మూలం ఇదం జగత్’ అనే నానుడి వచ్చిందేమో అనిపిస్తోంది. ఇకపోతే, మనుషుల్లో లక్షాధికారులు, కోటీశ్వరులు, మిలయనీర్లు, బిలియనీర్లు అంటూ బాగా సంపాదించే వారి గురించి చెప్పుకుంటాం. కానీ జంతువుల్లో.. అందులోనూ శునకాలు ధనికులుగా ఉండటం గురించి ఎప్పుడైనా విన్నారా? […]
గతేడాది కొందరు కుబేరుల సంపద బాగా పెరిగినా భారత్లోని అధిక సంపన్నుల మొత్తం సంపద విలువ తగ్గింది. అంతర్జాతీయ కుబేరుల్లో భారత్ 1% మందికే ప్రాతినిధ్యం వహిస్తోంది. కొవిడ్ పరిణామాలకు తోడు రూపాయి విలువ క్షీణించడం వల్ల కుబేరుల సంపద విలువ 4.4 శాతం కరిగి 12.83 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైందని క్రెడిట్ సూయిజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక చెబుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ గంటకు రూ.90 కోట్ల చొప్పున 2020లో మొత్తం రూ.2,77,700 […]