ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం కొన్ని వేలమంది రైతులకు మేలు చేకూరుస్తుందని చెబుతున్నారు. కృష్ణా, గోదావరి డెల్టా పరివాహక ప్రాంతాల్లో ఊన్న ఏ, బీ కేటగిరీ భూములకు డీ పట్టాలను, సీ కేటగిరీ భూములను ఐదేళ్ల లీజుకు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఈ మేరకు జీవో జారీ చేశారు. ఈ నిర్ణయం ద్వారా కొన్ని […]
భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివుడు.. కోర్టు విచారణకు హాజరయ్యాడు. వినడానికి వింతగా, విడ్డూరంగా ఉన్న ఇది నిజం. పరమశివుడితో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 9 మంది కూడా కోర్టుకు హాజరయ్యారు. మరి దేవుడేంటి.. విచారణకు రావడం ఏమిటి అనేక కదా మీ సందేహం. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే..ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని రాయ్ గఢ్ లోని 25వ వార్డుకు చెందిన రజ్వాడే అనే వ్యక్తి […]
సాధారణంగా శివుడు ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అని చాలామంది నమ్ముతుంటారు. అందుకేనేమో ఓ భూ ఆక్రమణ అభియోగంపై ఏకంగా శివుడికే అధికారులు నోటిసులు జారీ చేశారు.ఈ నెల 25లోగా విచారణకు హాజరుకావాలని, లేదంటే ఆ భూమిని బలవంతంగా ఖాళీ చేయించడమే కాకుండా, రూ.10 వేల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. గోపాల గోపాల సినిమాలో హీరో దేవుడిపై కేసు వేసినట్లు ఈ అధికారులు శివుడికే నోటీసులు ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అధికారులకు మతిపోయినట్లు ఉందని కొందరు కామెంట్స్ […]