భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు. దీని ఆదాయం ముందు ఐసీసీ ఆదాయం కూడా వెలవెలబోతుంది. ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్న బీసీసీఐకి ..ఒక్క ఐపీఎల్ ద్వారానే ప్రతి ఏడాది రూ.2 వేల నుంచి రూ.4 వేల కోట్లు ఆదాయం సమకూరుతోంది. ఏ లెక్కలన్నింటిపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓపెన్ కామెంట్స్ చేశారు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ కన్నా ఐపీఎల్ […]
మన్ కీ బాత్.. ప్రధాని నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో చెప్పుకునే కార్యక్రమం. 2014 నుంచి ప్రారంభమైన ఈ ప్రసార కార్యక్రమం ఇప్పటికి 78 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. ప్రతి నెల చివరి ఆదివారం రోజున ప్రధాని మన్ కీ బాత్ ప్రోగ్రాంని నిర్వహిస్తారు. రాజకీయ, ఆర్థిక, సామజిక, సమకాలీన అంశాలపై ప్రధాని మన్ కీ బాత్ ద్వారా తన మనోభావాలను వ్యక్తపరుస్తాడు. ఈ ప్రోగ్రాం ప్రతినెల ప్రసారభారతిలో ప్రసారమౌతోంది. ఇక […]