స్వాతంత్య్ర దినోత్సవం.. వందల ఏళ్ల బానిస సంకెళ్ల నుంచి భారతావని విముక్తి పొంది.. స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు. నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎందరో అమరవీరుల ప్రాణత్యాగ ఫలితం. ఆంగ్లేయుల పాలన నుంచి భారతావని స్వాతంత్య్రం పొంది… నేటితో 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. భారత ప్రజలు 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట మీద జెండా ఎగురవేసి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు […]
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. పంజాబీ నటుడు , సామాజిక కార్యకర్త దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. మంగళవారం ఢిల్లీకి సమీపంలోని కుండ్లీ – మానేశర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దీప్ సిద్దూ మరణించారు. మంగళవారం రాత్రి హర్యానాలో సోనిపట్ సమీపంలో ఆగి ఉన్న లారీని దీప్ సిద్ధూ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. 1984లో పంజాబ్లోని ముక్తసర్లో జన్మించిన ఆయన న్యాయవాద విద్యను అభ్యసించారు. కింగ్ఫిషర్ […]
న్యూ ఢిల్లీ- దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేల ఆజాది అమృత్ మహోత్సవం జరుపుకుంటుంటున్నామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పిన ప్రధాని, దేశంలో […]