ప్రస్తుతం దేశం చలికి వణుకుతోంది. ఉత్తర భారతదేశంలో ఇది ఇంకాస్త ఎక్కువే. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి ప్రజలు గజగడలాడుతున్నారు. ప్రజలంతా శీతలగాలుల నుంచి రక్షణకు ఊన్ని దుస్తుల్ని, చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మనతోపాటు దేవుడికి కూడా చలేస్తుంది కదా! అని ఆలోచన వచ్చినట్లుంది అయోధ్యలోని ఆలయల నిర్వాహకులకు. దేవతామూర్తులకు చలి వేయకుండా వెచ్చని దుస్తులను కప్పి ఉంచారు. అయోధ్యలోని ప్రధాన ఆలయంతో పాటు శ్రీరామ వల్లభ కుంజ్, కనక్ భవన్, హనుమాన్ గఢీ, నగేశ్ […]
ఉత్తర్ ప్రదేశ్- అయోధ్య రామాలయ భూ కొనుగోలు అంశం మళ్లీ వివాదం అవుతోంది. రామ జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ భూముల కొనుగోలులో అవినీతికి పాల్పడిందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. రెండు కోట్ల విలువ చేసే భూమిని 18 కోట్ల 50 లక్షలకు కొన్నారని ఆప్, ఎస్పీ పార్టీ ఎంపీలు ఆరోపించారు. దీంతో వివాదం రాజుకుంది. ఈ భూ వివాదాన్ని చల్లార్చేందుకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ ప్రకటన చేసింది. రామాలయ నిర్మాణానికి జరుగుతున్న […]