రాకేష్ మాస్టర్ మూడో భార్యపై కొందరు మహిళలు దాడికి పాల్పడ్డారు. స్కూటీపై వెళ్తున్న ఆమెను అడ్డగించి నడి రోడ్డుపై జుట్టుపట్టుకుని కిందపడేసి చితక బాదారు. యూట్యూబ్ చానల్ విషయంలో తలెత్తిన వివాదవే ఈ దాడికి కారణం అని తెలుస్తోంది. కాగా దాడికి గురైన లక్ష్మీ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను చంపడానికి పథకం వేస్తున్నారని తెలిపింది.
ఇటీవల కన్నుమూసిన రాకేష్ మాస్టర్ భార్యపై కొంత మంది మహిళా యూట్యూబర్లు దాడికి పాల్పడ్డారు. స్కూటీపై వెళ్తున్న ఆమెను అడ్డగించి నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టారు. వీరిద్దరి మధ్య తలెత్తిన ఆ వివాదం కారణంగానే దాడి జరిగినట్లు తెలుస్తోంది.