ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్య, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
దేశంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. డ్రైవర్లు చేసే చిన్న పొరపాటు వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం లాంటివి ఈ ప్రమాదాలకు ఎక్కవ కారణం అంటున్నారు అధికారులు.
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో ఎన్నో బయోపిక్ చిత్రాలు వస్తున్నాయి. సీనీ, రాజకీయలతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభను చాటిన వారి జీవితాలు ఆధారంగా చేసుకొని పలు బయోపిక్ చిత్రాలు తీస్తున్నారు.. వీటికి మంచి ఆధరణ కూడా లభిస్తుంది. 13 సంవత్సరాల క్రితం జమ్మూకశ్మిర్ లో కరడు గట్టిన ఉగ్రవాదులను ఎదిరించి పోరాడటమే కాదు.. అందులో ఒక ఉగ్రవాదిని గొడ్డలితో నరికి.. మరో ఉగ్రవాదిని గన్ తో కాల్చి గాయపర్చింది.. ఈ ఘటన అప్పట్లో యావత్ భారతదేశంలో […]