ఓ జంట మనసానా ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లైన ఎనిమిదేళ్లకు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వెంజరమూడు లో ఇటీవల ఓ జంటకు సంబంధించిన వెడ్డింగ్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఈ జంట పెళ్లయిన ఏనిమిది సంవత్సరాల తర్వాత తన భార్యకి అపురూపమైన బహుమతి ఇచ్చాడు. వారి కుమార్తె సాక్షిగా అనీష్, డాక్టర్ వైయస్ రజిగ మరోసారి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ […]
మంచిర్యాల రూరల్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. అంతే కాదు ఏ సమాచారం అయినా క్షణాల్లో అందరికి చేరిపోతోంది. ప్రపంచంలో ఎక్కడా ఏం జరిగినా సోషల్ మీడియా ద్వార వైరల్ అవుతోంది. ట్విట్టర్, వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్.. ఒక్కటేమిటి చాలా రకాల సోషల్ మీడియాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సామాన్యులే కాదు, ప్రముఖులు, ప్రభుత్వాలు సైతం అధికారికంగా సోషల్ మీడియాలను ఉపయోగించుకుంటున్నాయి. దీంతో సోషల్ మీడియా పరిధి బాగా పెరిగిపోయింది. […]