నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజు సొంత ప్రభుత్వంపైనే మరోసారి దుమ్మెత్తిపోశారు. వైసీపీలోనే ఉంటూ అధికార మంత్రులతో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డిని సైతం విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తారు. అయితే తాజాగా మరోసారి అధికార ప్రభుత్వంపై విమర్శనస్త్రాలు ఎత్తాడు. మంత్రులందరి నుంచీ రాజీనామాలు తీసుకున్నారని వారి ముఖాలు దిగాలుగా మారాయన్నారు. ఇది కూడా చదవండి: మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు: నారా లోకేష్ మంత్రులందరిని మారుస్తారని అంటున్నా.. పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి […]
వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిర పరచే కుట్రకు పాల్పడుతున్నారంటూ ఎంపీ రఘురామరాజును రెండు రోజుల క్రితం ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్లో ని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. రఘురామ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య […]