ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, గృహిణులు బయటకు వెళ్లాలంటే బస్సులోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. హడావుడి బతుకుల మధ్య అన్నీ తొందర తొందరగా పనులు చక్కబెట్టుకుంటాం. ఇక బస్సు ఎక్కే సమయంలో కూడా కంగారుగా ఎక్కి, ఫాస్ట్గా దిగిపోతుంటాం.
కోటిన్నర అప్పు కుటుంబాన్ని కబలించింది. పుత్తూరు మునిసిపాలిటీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పెద్ద కుమారుడు రూ. కోటిన్నరకు పైగా అప్పు చేశాడు. అప్పు తీర్చకపోగా భార్యను తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. దీంతో సదరు వ్యక్తులు అప్పు తీర్చాలని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేశారు. అప్పుల వాళ్లు ఇంట్లో ఉన్న వారిని అప్పు తీర్చాలని ఒత్తిడి చేశారు. అవమానం భరించలేక ఆ కుటుంబం ఓ […]