ఈ మద్య కాలంలో పలు చిత్రపరిశ్రమల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు కన్నుమూసిన వార్త తెలిసిన అభిమానులు దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు.
పంజాబ్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలాను దారుణంగా కాల్చి చంపారు దుండగులు. మూసేవాలా జీపులు వెళ్తుండాగా అకస్మాత్తుగా రౌండప్ చేసిన దుండగులు ఆయనపై ఇరవై రౌండ్ల కాల్పులు జరిపి హతమార్చారు. ఈ దారుణమైన ఘటన మాన్సా జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో 424 మందికి పోలీస్ సెక్యూరిటీ రద్దు చేయగా అందులో మూసే వాలా కూడా ఒకరు ఉన్నారు. విచిత్రం […]