ఈ యువతి పేరు సురేఖ, వయసు 24 ఏళ్లు. 2021లో ఓ యువకుడితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు భర్త బాగానే ఉన్నాడు. కానీ, కొన్ని రోజులు గడిచిన తర్వాత అతడు రాక్షసుడిలా మారి దారుణానికి ఒడిగట్టాడు. అసలేం జరిగిందంటే?
కనిపెంచిన తల్లిదండ్రుల ముందే తమ పిల్లలు చనిపోతే ఆ బాధ తట్టుకోలేనిది. కానీ, అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తల్లి కళ్లముందే కూతురు ప్రాణాలు విడిచింది. అసలేం జరిగిందంటే?