టీపీసీసీ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లిలో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై, తెలంగాణ మంత్రులపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ అసమర్ధ పాలనలో దళిత, ఆదివాసీలు ఎంతో మోసపోయారని, రానున్న కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి రానుందని తెలిపారు. ఇక వ్యాఖ్యాలపై స్పందించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన టీపీసీసీ రేవంత్ […]