తమ అవసరాలకు ఇతరుల వద్ద అప్పు చేస్తున్నారు. అవి కట్టలేక ..మొహాలు దాచుకోవడం ఏదో ఓ సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. అయితే అప్పు ఇచ్చిన వ్యక్తులు.. వదిలి పెట్టరు. ముక్కు పిండి వసూలు చేస్తారు. కాదంటే..
దేశంలో గత కొంత కాలంగా రోడ్డు ప్రమాదల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ఎవరో చేసిన నిర్లక్ష్యానికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో మోక్షగుండం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇది చదవండి: మాల్ దొరికింది.. పుష్ప కూడా దొరికాడు: యూపీ పోలీస్ లారీ-బొలేరో వాహనం ఢీకొని నలుగురు […]