కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తోన్న పేరు. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ వైఎస్సార్ సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి రెబల్ బావుటా ఎగరేశారు కోటంరెడ్డి.
సమాజంలో కొంత మంది ప్రజలకు ప్రభుత్వ బడులపై ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ చదువు సరిగా చెప్పరని.. క్రమశిక్షణ ఉండదని రక రకాల అపోహలు ఉంటుంటాయి. అందుకే అప్పు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్ బడులకు పంపుతుంటారు. ఈ దుష్ప్రచారాన్ని ఖండించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. కొంత మంది ఉన్నతాధికారులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ […]