రాజకీయ నాయకులు అనగానే ఎన్నికల ముందు కనిపిస్తారు.. ఆ తర్వాత మళ్లీ ప్రజల ముందుకు రారు. వారి సమస్యలను పట్టించుకోరు. ఎన్నికల వేళ ప్రజల చుట్టూ నేతలు తిరిగితే.. వారు గెలిచాకా.. ప్రజలు నాయకులను కలవడానికి పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఎన్ని రోజులు నిరీక్షించినా ఫలితం ఉండదు. మళ్లీ ఎన్నికల ప్రచారం సమాయానికి జనాల ముందుకు వస్తారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం […]
ఆపదలో ఉన్నవారి గురించి తెలిస్తే.. ప్రతి ఒక్కరు సానుభూతి చూపుతారు. మరి కొందరు పెద్ద మనసు చేసుకుని సాయం చేసి అండగా నిలబడతారు. అయితే మనం చేసే ప్రతి సాయానికి సార్థకత ఉంటుందా అంటే చెప్పలేం. అది సాయం పొందిన వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి చేసిన సాయం బూడిదలో పోసిన పన్నీరుగా మారితే.. మరి కొందరు మాత్రం తమకు సాయం చేసిన వారి పేరు నిలబెట్టేలా జీవితంలో ఎదిగి చూపిస్తారు. తాజాగా ఈ కోవకు […]
ఎన్నికల ముందు ప్రజల వద్దకు వచ్చి మీ కష్టాలు తీరుస్తా.. నన్ను గెలిపించడండి అంటూ నేతలు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు. ఇక గెలిచిన తర్వాత అటు ముఖం కూడా చూపించని నేతలను ఎంతో మందిని చూస్తుంటాం. కానీ.. కొంత మంది రాజకీయ నేతలు మాత్రం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ తమ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు. ఓ చిన్నారి తెలంగాణ మంత్రి వద్దకు వచ్చి దీనంగా నన్ను చదవించండి సార్ అని అడగడంతో ఆయన చలించిపోయారు. చదువుపై ఉన్న శ్రద్ద […]