2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతటా పాదయాత్ర చేస్తున్నారు. జనాల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు.. కష్టాలను కళ్లారా చూశారు. వారి బాధలను విన్నారు. ఇక పాదయాత్రలో ఎందరో తల్లిదండ్రులు వెళ్లబోసుకున్న గోడు ఒక్కటే. “అన్న.. మా పిల్లలకు మంచి చదువు కావాలి. ప్రైవేట్ బడులకు పంపేంత ఆర్థిక స్తోమత మాకు లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు సరిగా లేవు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అప్పులు […]
నాయకుడు చేసే ఓ మంచి ఆలోచన లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. అచ్చం ఇలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ఆలోచన ఇప్పుడు దేశానికే ఆదర్శం అయ్యింది. ఆ ఆలోచనే ఇప్పుడు మన దేశంలోని ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాలను మార్చబోతుంది. తెలుగు వారంతా గర్వించతగ్గ ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వ పాఠశాలలను.. ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా తీర్చిదిద్దడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన అత్యద్భుతమైన కార్యక్రమం […]