ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మృత్యువు ఏ రూపంలో ఎలా వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొంతమది రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్, పిడుగు పాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.
భారత్-ఆసీస్ మధ్య జరిగే తొలి వన్డే కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ముంబై చేరుకున్నారు. తొలి వన్డే కు కాస్త టైమ్ ఉండటంతో ఆసీస్ ఆటగాళ్లు ముంబైలో తిరుగుతూ చిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే వార్నర్ ముంబై వీధుల్లో బాయ్స్ తో గల్లీ క్రికెట్ ఆడి సర్ఫ్రైజ్ చేశాడు.