వాటర్ పైప్ లైన్ ఒక్కసారిగా భయంకరమైన శబ్ధంతో పేలింది. ఈ సంఘటనలో ఓ మహిళ చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. అంతేకాదు! భారీగా ఆస్తి నష్టం సైతం సంభవించింది.
మహారాష్ట్ర లోని ఓ ప్రాంతంలో అందరూ చూస్తుండగా భూమి బద్దలయ్యింది. అక్కడ ఉన్న రోడ్డు రెండుగా చీలిపోయింది. కొన్ని క్షణాల పాటు ఏం జరిగిందో స్థానికులకు అర్ధం కాక భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.