పాఠశాలల్లో విద్యార్థినిల పట్ల వేధింపుల ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దైవంలా భావించే ఉపాధ్యాయులు విద్యార్థినిల పట్ల వేధింపులకు పాల్పడుతు నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది.
ప్రపంచంలో చాల వింతలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో వింత ఆచార సంప్రదాయాలు ఉంటాయి. కానీ కర్ణాటకలో ఓ గ్రామస్థులు మాత్రం వాటితో ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దావణగెరె జిల్లాలో నాగేనహళ్లి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ ఊళ్లోని ప్రజలు అత్యంత విషపూరితమైన నాగుపాములతో పాటు నివసిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఏ మాత్రం భయం లేకుండా వాటితో ఆడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఏ ఇంటికి వెళ్లినా అక్కడ గుట్టలుగుట్టలుగా పాములు ఉంటాయి. ఆ పాములు వారిని కాటు […]