ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరానికి చెందిన సీఐ స్వర్ణలత వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం అయిన సంగతి విదితమే. రెండు వేల నోట్ల మార్పిడిలో కొంత మందిని బెదిరించి డబ్బులు గుంజినట్లు తేలడంతో ఆమెను అరెస్టు చేసిన సంగతి విదితమే.
సోమవారం ఉదయం రమదేవి పరీక్ష హాలులో తోటి విద్యార్థులతో ఎగ్జామ్ రాస్తుంది. ఇదే సమయంలో ఇన్విజిలేటర్ రమాదేవి వద్దకు వచ్చి.. అలా వేధించినట్లు తెలుస్తుంది. దీంతో ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురై..