ఈ మద్య కాలంలో విమానాలు, హెలికాప్టర్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి.. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే పలు కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో పైలెట్లు సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండ్ చేసి ప్రమాదాల నుంచి బయటపడుతున్నారు.
గత కొన్ని రోజులుగా తెలంగాణ లో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో తనదైన దూకుడు పెంచారు. ఇటీవల పార్లమెంట్ లో మోదీ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆందోళన చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. కేసులు కూడా పెట్టారు. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన […]