పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం డీఎస్ ను సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు.
పంజాబ్ రాజకీయాల్లో కాంగ్రెస్ హై కామాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పంజాబ్ లో పీసీసీని నియమించింది. ఇక పంజాబ్ పీసీసీగా నవజ్యోత్ సింగ్ సిద్ధ్ ను నియామకం చేస్తూ సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాజకీయాల్లో రోజురోజుకి అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. దీన్నీసద్దుమణిగించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఈ దిశగా ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం సునీల్ జఖర్ పంజాబ్ పీసీసీగా కొనసాగుతున్నాడు. దీంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని అధ్యక్షుడిని నియామకం చేస్తూ […]