నేటి సమాజంలో స్త్రీలకు రక్షణ కరవైపోతోంది. బయటికి వెళ్లిన మహిళలు క్షేమంగా వస్తారన్న గ్యారంటీ లేకుండా పోతోంది. తాజాగా విశాఖపట్నంలోని పరవాడలో చోటు చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని బోయిన్ పల్లి, ఏపీలోని ఏలూరు సమీపంలో ఓ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చేటుచేసుకుని కొందరు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా విశాఖపట్నంలోని పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎన్ఎఫ్ ఈటీపీ ప్లాంట్లో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి పరిసర ప్రాంతంమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది..హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంలోని పరవాడ […]