సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తుంటారు. పెరుగుతున్న ఆర్థిక అవసరాలు, ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులకు భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తుంటే సరిపోవడం లేదు. ఇక ఇళ్లు కొనాలన్నా, స్థలం తీసుకుని కట్టుకోవాలన్నా ఖర్చుతో కూడుకున్న పని. దీంతో వారి కలలు.. కల్లలుగా మారిపోతున్నాయి. అటువంటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలుస్తుంటాయి. వారి కోసం పక్కా గృహలను నిర్మించి ఇస్తుంటాయి.. అయితే
ఓ భర్త.. భార్య మీద కోపంతో తన కూతుళ్లపై పగ తీర్చుకున్నాడు. కనికరం లేకుండా ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?