వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గణతంత్ర దినోత్సం సందర్భంగా భారత అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులతో సత్కరిస్తారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 106 మందిని పద్మ అవార్డులతో సత్కరించింది. వాటిలో 6 పద్మ విభూషణ్, 9 పద్మ భూషణ్, 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పద్మశ్రీ అందుకున్న వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురిని పద్మశ్రీ అవార్డు వరించింది. తెలంగాణకు చెందిన […]
పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులతో సత్కరిస్తుంది. 2022వ సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 106 పద్మ అవార్డులను రాష్ట్రపతి ఆమోదించారు. 6 పద్మ విభూషణ్, 9 పద్మ భూషణ్, 91 మందిని పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించనున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వైద్య విద్యా రంగంలో పేద ప్రజలకు ఉచిత సేవలు అందించినందుకు గానూ.. […]