రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తోన్నాయి. గరిష్టంగా 49 డిగ్రీలను దాటాయి అంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే నిత్యం అక్కడకక్కడ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్ని వర్షాలు ముంచెత్తిన సంగతి మనకు తెలిసిందే. దాంతో ఊరూ.. వాడ.. అన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. దాంతో చాలా వరకు విష ప్రాణులు ఆ వరదల్లో ఊర్లల్లోకి, పొలాల్లోకి కొట్టుకొచ్చిన సంఘటనలు మనం చాలానే చూశాం. తాజాగా అలాంటి భారీ ప్రాణే పొల్లాల్లో కనిపించిన సంఘటన వనపర్తి జిల్లాల్లో చోటు చేసుకుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. అది వనపర్తి జిల్లా అమరచింత మండలం ఈర్లదిన్నెలో ఓ […]
హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వంపై యుధ్దం ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలుకు సంబందించి తెలంగాణ సర్కార్ కు, సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య వివాదం చలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇదిగో ఇటువంటి సమయంలో యాసంగిలో వరిసాగుపై రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంబనకు తెలంగాణ సీఎం కేసీఆర్ చెక్ పెట్టేందుకు సన్నద్దమయ్యారు. కేంద్ర ప్రభుత్వంతో ఢీ కొట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయలేమని మోడీ సర్కార్ చెబుతుంటే, ఇక్కడి బీజేపీ […]