రాకెట్ యుగంలో ఉన్నా.. నేటికి కూడా మన సమాజంలో ఆడా మగా తేడాలు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. నేటికి కూడా ఆడపిల్లను చిన్న చూపు చూసేవారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో బాలికల విద్య కోసం.. ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు కూడా బాలికల విద్య కోసం ఎన్నో స్కాలర్షిప్లు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్థినిలకు ఎన్టీఆర్ ట్రస్ట్ శుభవార్త చెప్పింది. ప్రతిభావంతులైన విద్యార్థినిలకు స్కాలర్షిప్ అందించనున్నట్లు ఎన్టీఆర్ […]
పొలిటికల్ డెస్క్- హైదరాబాద్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాదీనం చేసుకోబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. టీడీపీ పార్టీకి సమైఖ్య రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు బంజారాహిల్స్ లో భూమిని లీజుకు ఇచ్చారు. ఆ స్థలంలో టీడీపీ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను నిర్మించారు. ఐతే ఇప్పుడు తెలంగాణలో పెద్దగా టీడీపీ పార్టీ కార్యకలాపాలు లేకపోవడం, 30 ఏళ్ల లీజు సమయం అయిపోవడంతో ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాదీనం […]