వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
RK Roja: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ప్రకటనతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్గా మారిన సంగతి తెలిసిందే. అధికార, విపక్ష పార్టీల్లోని నాయకులు ఒకరిపై ఒకరు ఈ విషయంపై విమర్శలు చేసుకుంటున్నారు. పేరు మార్పుపై సీఎం వైఎస్ జగన్పై బాలయ్య చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కొద్దిరోజుల క్రితం కౌంటర్ ఇచ్చారు. ఆమె తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘‘ బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జగన్ అన్న ముందు కాదు, […]
ఈ మద్య వరుసగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. నందమూరి కుటుంబలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాల్గవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. దీంతో.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఊహించని పరిణామంతో నందమూరి కుటుంబంతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. భువనేశ్వరి – బ్రాహ్మణి సైతం ఉమామహేశ్వరి ఇంటి వద్దకు చేరుకున్నారు. లోకేష్ – జూనియర్ ఎన్టీఆర్ కూడా విషయం తెలిసిన వెంటనే తన మేనత్త ఇంటికి […]