విశాఖపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జన విజయవంతం అయ్యింది. ఈ క్రమంలో విశాఖ గర్జనకు వస్తున్న మంత్రుల కార్లపై ఎయిర్పోర్ట్ వద్ద జనసేన కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ ఆరోపించింది. అయితే ఈ దాడితో తమకు సంబంధం లేదని జనసేన ప్రకటించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో విశాఖపట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కు […]
తెలంగాణ సీఎం కేసీఆర్ కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా కలెక్టర్, పలువురు అధికారులకు సైతం న్యాయస్థానం నుంచి నోటీసులు వెళ్లాయి. ఈ విషయం రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకు అధికార పార్టీ టీఆర్ఎస్ కి సంబంధించిన కార్యాలయాలకు గాను భూమిని కేటాయించారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో టీఆర్ఎస్ కార్యాలయానికి బంజారాహిల్స్లో ఏకంగా 4,935 గజాలు కేటాయించడం అప్పట్లో పెద్ద […]