భూకంపం.. ఈ పేరు వింటే ప్రజలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం ప్రభావం ఇప్పటికీ మర్చిపోలేని స్థితిలో ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. భారత్ లో గత కొంతకాలంగా వరుసగా భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే.