విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కలకలం రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి విదితమే. ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ల గన్నమనేని వెంకటేశ్వరరావును కొందరు కిడ్నాప్ చేశారు. హేమంత్, రాజేష్, సాయి ఈ కిడ్నాపులకు పాల్పడ్డారు. వీరిలో హేమంత్