ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించేందుకు అభ్యర్ధులు ఎంతగానో కష్టపడతారు. అయితే ఇలా ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసి గెలుపొంది.. సేవ చేసే వారు ఎందరో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మృతి చెందిన అభ్యర్థికి ఓటర్లు అదిరిపోయే బహుమతి ఇస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పటి వరకు ఒకరిపై దారుణంగా విమర్శలు, ఆరోపణలు చేసుకున్న నేతలు.. ఆ వెంటనే కలిసిపోతారు. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రలు, శత్రువులు ఉండరని అంటారు. తాజాగా చంద్రబాబ నాయుడు, జేపీ నడ్డా ట్వీట్లు చూస్తే.. ఈ మాట నిజం అనిపిస్తోంది. అంతేకాక పొత్తులకు సంబంధించి కొత్త చర్చలు తెర మీదకు వస్తున్నాయి. ఆ వివరాలు..