ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు పేరు చెబితే భయంతో వణికిపోతున్నారు. గత ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అప్పటి వరకు మనతో హ్యాపీగా గడిపిన వాళ్లు ఒక్కసారే హార్ట్ ఎటాక్ కి గురై ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. హాస్పిటల్ కి చేర్చేలోగా కన్నుమూస్తున్నారు.
ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి.. విధి నిర్వహణలో ఎంత బాధ్యతగా ఉండాలో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మహిళతో చాల మర్యాదగా ప్రవర్తించాలి. కానీ సదరు ఉద్యోగి ఆ మాటలను మర్చిపోయాడు. తోటి ప్రభుత్వ ఉద్యోగి, అందునా మహిళ అని కూడా చూడకుండా.. ఆమెపై చిందులు తొక్కారు. నోటికి వచ్చినట్లు తిట్టడు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గోవిందపురం గ్రామస్తులు ప్రతిరోజూ లంకలపల్లి మీదుగా పక్కనే ఉన్న కందివలసగెడ్డలోని ఇసుకను ఎడ్లబండ్లలో తరలిస్తున్నారు. […]