రంగారెడ్డి జిల్లా, ఆదిభట్లలో డెంటిస్ట్ కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మిస్టర్ టీ ఫౌండర్.. నవీన్ రెడ్డి.. శుక్రవారం మధ్యాహ్నం.. అందరూ చూస్తుండగానే.. సుమారు 100 మందితో కలిసి.. యువతి ఇంట్లోకి చొరబడి.. దాడి చేసి.. ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అడ్డుకోబోయిన వారిపై దాడి చేశాడు. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు.. 6 గంటల్లోనే కేసు చేధించి.. వైశాలిని కాపాడారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెని గుర్తించిన పోలీసులు.. ఏపీ తెలంగాణ […]
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో మహిళా డాక్టర్ కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారం వల్లనే ఈ కిడ్నాప్ చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని మిస్టర్ టీ వ్యవస్థాపకుడు నవీన్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. దాంతో ఈ కిడ్నాప్ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది. అసలు నవీన్ రెడ్డి, వైశాలిల మధ్య పరిచయం ఎలా ఏర్పడింది.. ఎందుకు విడిపోవాలనుకున్నారు.. మరి నవీన్ రెడ్డి ఎందుకు ప్రేమించిన యువతినే కిడ్నాప్ చేయాలని భావించాడు.. పోలీసులు […]