హిందూ, ముస్లింల ఐక్యతను చాటిచెప్పే ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ముస్లింల ఆహ్వానం మేరకు ఓ మఠాధిపతి మసీదును ప్రారంభించారు. అన్ని మతాలు సమానమే, ఒకరికొకరు హాని తలపెట్టుకోకుండా సామరస్యంతో జీవించాలని తెలిపారు.
గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లో మరోసారి బాంబు దాడులు అలజడి సృష్టిస్తున్నాయి. ఇటీవల పాఠశాలల్లో వరుస బాంబుపేలుళ్లతో ఉలిక్కిపడిన ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు మరో భీకర బాంబు దాడి ఘటనతో భయకంపితులవుతున్నారు. ఈ ఘటన మరువక ముందే.. కుందుజ్ ప్రావిన్స్ లో బాంబుల మోత మోగింది. ఇమామ్ సాహిబ్ జిల్లాలో కొంతమంది మిలిటెంట్లు అమాయ ప్రజలపై దారుణంగా దాడులు చేశారు. ఈ ఘటనలో 33 మంది చనిపోగా మరో 43 మందికి గాయాలయ్యాయని వెల్లడించారు. […]