ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ ప్రముఖ రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ.. వారి నుంచి కీలక విషయాలను రాబడుతున్నారు. అదే సమయంలో వారి పట్ల ప్రజలకు ఉన్న అనుమానాలను సైతం నివృతి చేస్తున్నారు. ఇప్పటికే బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఇంటర్వ్యూతో సెన్సేషన్ క్రియేట్ చేసిన జాఫర్.. తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటర్వ్యూతో మరో సెన్సేషన్ కి తెర లేపారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. గుడ్ మార్నింగ్ కార్యక్రమంతో రోజూ […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యం. డ్రైవర్ల నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని రోడ్డు ప్రమాదం అందరి హృదయాలను కలచి వేస్తుంది. సంతోషంగా నిశ్చితార్థానికి వెళ్లిన వారంతా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. బస్సు లోయలో పడిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను […]