ఈ ఏడాది కూడా ఫెమినా మిస్ ఇండియా పోటీలు అట్టహాసంగా జరిగాయి. మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. మొత్తం 29 రాష్ట్రాలకు చెందిన అందాల భామలు మిస్ ఇండియా కిరీటం కోసం పోటీ పడ్డారు. ఇంతకు ఈ ఏడాది భారత అందగత్తె ఎవరంటే..?
ఓ 10-15 ఏళ్ల క్రితం వరకు అందాల పోటీలు అంటే.. కేవలం నార్త్ ఇండియన్స్ అన్నట్లుండేవి పరిస్థితులు. ప్రస్తుతం మన తెలుగమ్మాయిలు కూడా అందాల పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఏపీకి చెందిన యువతి మిస్ ఇండియా పోటీలకు ఎన్నికైంది. ఆ వివరాలు..