కొన్ని పురాణ ఇతివృత్తాల ఆధారంగా మన చావును బ్రహ్మ ఫిక్స్ చేస్తాడని, చావు వచ్చే సమయంలో కొన్ని సూచనలు కనిపిస్తాయని, యముడు ప్రాణాలను హరిస్తాడని, ఆ తర్వాత పాపం చేస్తే నరకానికి, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళతారని పేర్కొంటున్నాయి. అదేవిధంగా పునర్జన్మలు ఉంటాయని విశ్వసిస్తారు. కానీ ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత బ్రతికి రావడం అనేది కల్ల.
మనిషి చనిపోయాక మృతదేహాన్ని గంట బయట ఉంటే దుర్వాసన వచ్చేస్తుంది. ఐస్ బాక్స్ కంపల్సరీ. అందులో ఉంచితేనే నాలుగు, ఐదు రోజులైనా వాసన రాకుండా ఉంటుంది. మృతదేహం కూడా కుళ్లిపోదు. అదే క్రైస్తవ సంప్రదాయం ప్రకారం శవాన్ని చెక్కపెట్టలో పెట్టి పూడ్చితే.. కొన్ని రోజులుకు చర్మం అంతా కుళ్లి మట్టిలా మారిపోతంది. కానీ
ఎండాాకాలంలో మండిపోయే ఎండల నుండి స్వాంతన కల్పిస్తాయి వర్షాలు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు వర్షాలకు పులకరించిన వారి ఉండరు. అయితే ఈ వర్షాల సమయంలో మనం కొన్ని అద్భుతాలు చూస్తుంటాం. మంచుముక్కలతో కూడిన వడగళ్లు వాన కురవడం, చేపలు పడటం చూస్తాం. అయితే ఎడారి ప్రాంతంలో వర్షాలు పడవు. కానీ పడటమే కాకుండా ఓ అద్బుతం ఆవిష్కృతం కూడా అయింది.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న కరోనా మందు పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆనందయ్య మందుకు టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తాను ఆనందయ్య మందు అందరికంటే ముందే తీసుకున్నానని.. తనకు కరోనా రాలేదని ప్రకటించారు. ఆయన మాటలతో ప్రజల్లో ఆనందయ్య మందుపై మరింత నమ్మకం పెరిగింది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో ఆనందయ్య ఔషధం పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ ఈ […]