రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఆనందంగా జరపుకుంటున్నారు. ఉగాది పచ్చడిని స్వీకరించి.. పంచాంగ శ్రవణం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది పంచాంగం ప్రకారం ఈ 5 రాశుల వారికి మాత్రం బాగా కలిసొస్తుందని చెబుతున్నారు. మరి.. ఆ రాశుల వాళ్లు ఎవరు? వారికి కలిసొచ్చే అంశాలు ఏంటో చూద్దాం.
తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. పచ్చడి, భక్ష్యాలు మాత్రమే కాక పంచాంగ శ్రవణానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. మరి ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి.. ఏ రాశి వారికి కలిసి వస్తుంది అంటే..
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఏప్రిల్ 2న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. ఇక ఉగాది నాడు ప్రజలు తప్పకుండా చేసే పని పంచాగం శ్రవణం. ఈ ఏడాది ఎలా ఉండబోతుంది.. ఏఏ రాశుల వారికి ఎలాంటి సంఘటనలు ఎదురుకాబోతున్నాయి వంటి అంశాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది మేష రాష వారికి ఎలా ఉండనుంది.. వారి జీవితంలో చోటు చేసుకోబోయే […]