హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరిగి దాదాపు మూడేళ్లకు పైనే అయిపోయింది. ఆదివారం జరిగే భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20 కోసం క్రికెట్ ప్రేమికులు తెగ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొన్నమొన్ననే టికెట్స్ కోసం ఎంత రచ్చ జరిగిందో మీరే చూశారు కదా. ఓ ఏడెనిమిది మంది గాయపడ్డారు కూడా. టికెట్స్ సంపాదించిన వాళ్లు.. వాట్సాప్ లో స్టేటస్ లు పెట్టి మురిసిపోతున్నారు. మ్యాచుకి వెళ్లడానికి రెడీ అయిపోయారు సరే.. స్టేడియంలోకి కొన్ని వస్తువులు తీసుకెళ్లకూడదని మీకు తెలుసా? […]
భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్.. అదీ మన హైదరాబాద్ లో.. మరి ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు ఊరుకుంటారా? తమ అభిమాన ఆటగాళ్లను దగ్గరుండి చూడాలని ఊవ్విళ్లూరుతుంటారు. మ్యాచ్ చూడడానికి టికెట్ల కోసం ఒక్కసారిగా జింఖానా గ్రౌండ్ వద్ద ఎగబడ్డారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ తొక్కిసలాటలో రజిత అనే మహిళ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పొయింది. దాంతో అక్కడే విధులలో ఉన్న మహిళా కానిస్టేబుల్, తోటి కానిస్టేబుల్స్ ఆమెకు […]
భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో భాగంగా ఈ నెల 25న మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు జింఖానా మైదానంలో పడిగాపులు కాస్తున్నారు. మెుదట ఉప్పల్ స్టేడియంలో టికెట్లు ఇస్తారు అంటే.. అక్కడికి వెళ్లిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే జింఖానా గ్రౌండ్ టికెట్లు ఇస్తారని తెలియడంతో అక్కడికి వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు. […]