దేశంలో కొంతకాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య మరీ ఎక్కువ అవుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడ అక్కడ రోడ్డు ప్రమాదాల్లో అమాయకులు బలి అవుతున్నారు. ఎవరో చేసిన చిన్న పొరపాటుకు కుటుంబ పెద్దని కోల్పోయి ఎన్నో కుటుంబాలు విధిన పడుతున్నాయి.
దేశంలో కరోనా కేసులు నానాటికి మళ్లీ పెరిగిపోతు ప్రజలను భయందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కోవిడ్ పట్ల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ ఏది చేసినా సంచలనమనే చెప్పాలి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా స్టాలిన్ తగు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే మంగళవారం చెన్నై రోడ్డుపై వెళ్తున్న సీఎం సడెన్ గా కారు ఆపి మాస్కులు లేకుండా వెళ్తున్న వారికి మాస్కులు పంపిణి చేశారు. […]