భారత దేశంలో వైవాహిక బంధానికి ఎంతో విలువ ఇస్తారు. వేద మంత్రాల మద్య, బంధు మిత్రులు నిండూ నూరేళ్లు నూతన వధూవరులు కలిసి జీవించాలని ఆశీర్వదిస్తారు. భారతీయ సమాజంలో తమ భర్తలను దేవుళ్లుగా భావించే మహిళలు చాలా మంది ఉన్నారు. కానీ సాక్షాత్తు ఆ భగవంతుడినే భర్తగా భావించడం.. పెళ్లి చేసుకోవాలని కలలు కనడం ఇటీవల ఓ ట్రెండ్ గా మారింది. జైపూర్కు చెందిన 30 ఏళ్ల యువతి శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని ప్రారంభించింది. […]
చిత్తూరు జిల్లా తిరుపతిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసులో మోసానికి బలైన వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. పెళ్లి పేరుతో వ్యక్తులను మోసం చేసి రూ.లక్షల్లో దండుకున్న కి‘లేడి’, నిత్య పెళ్లికూతురు సుహాసినిని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సుహాసిని అరెస్ట్తో ఆమె మోసాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. కొందరు బాధితులు ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సుహాసిని చేతిలో మోసపోయిన వాళ్లు సుమారు 20 – […]